ట్రైన్​ హైజాక్​! బలూచ్​ ఆర్మీ వార్నింగ్​

Train hijack! Baloch army warning

Mar 11, 2025 - 16:03
Mar 11, 2025 - 17:07
 0
ట్రైన్​ హైజాక్​! బలూచ్​ ఆర్మీ వార్నింగ్​

ఇస్లామాబాద్​: పాక్​ లో ఉగ్రవాదులు రైలును హైజాక్​ చేశారు. 500వందలమందికి పైగా బందీలను చేసుకున్నట్లు బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ ప్రకటించింది. తమపై ఏదైనా సైనికచర్యకు పాల్పడితే బందీలను చంపి వేస్తామని హెచ్చరించారు. కాగా వీరిపై సైనిక చర్యకు దిగగా ఆరుగురు సైనికులు మృతి చెందారు. ట్రైన్​ హైజాక్​, ఆరుగురు సైనికుల మృతికి బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ ప్రకటించింది. ట్రైన్​ హైజాక్​ కు బోలాన్​ లోని దదర్​ మష్కాఫ్​ లో ఈ రైలును పథకం ప్రకారం హైజాక్​ చేశారు.