బిజూ పట్నాయక్​ నిబద్ధత ప్రశంసనీయం

Biju Patnaik's commitment is commendable

Mar 5, 2025 - 13:39
 0
బిజూ పట్నాయక్​ నిబద్ధత ప్రశంసనీయం

జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్​ 109వ జయంతి సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఒడిశాకు ఆయన చేసిన అభివృద్ధిని, ప్రజాభివృద్ధిపై నిబద్ధతను ప్రశంసించారు. ఒడిశా అభివృద్ధిలో బిజూ పట్నాయక్​ కీలక పాత్ర పోషించారన్నారు. గొప్ప రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడిగా దేశం ఆయన్ను గుర్తుంచుకుంటుందన్నారు.