రాహుల్​ గాంధీకి సమన్లు!

ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసు

Feb 12, 2025 - 15:58
 0
రాహుల్​ గాంధీకి సమన్లు!

లక్నో: రాహుల్​ గాంధీ భారతీయ సేనపై అనుచిత వ్యాఖ్యల కేసులో మార్చి 24న కోర్టుకు హాజరు కావాలని బుధవారం సమన్లు జారీ చేసింది. భారత్​ జోడో యాత్ర సందర్భంగా ఆర్మీపై రాహుల్​ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉదయ్​ శంకర్​ శ్రీవాస్తవ్​ అనే అధికారి యూపీలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. పిటిషన్​ పై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్​ హాజరు తేదీని ఖరారు చేస్తూ సమన్లను జారీ చేసింది. వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని, కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.