బడ్జెట్ లో విపక్షాల​ గందరగోళం

Confusion of the opposition in the budget

Feb 1, 2025 - 11:13
 0
బడ్జెట్ లో విపక్షాల​ గందరగోళం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా 2025–26 బడ్జెట్​ కు ముందే చర్చ జరగాలని, పలు విషయాలపై చర్చించాలని కాంగ్రెస్​, ఎస్పీ సహా విపక్షాలు శనివారం బడ్జెట్​ సమావేశం ప్రారంభం కాగానే గందరగోళం సృష్టించే ప్రయత్నాలకు తెరతీశాయి. దీంతో స్పీకర్​ ఓం బిర్లా అఖిలేష్​ యాదవ్​ ను ఉద్దేశిస్తూ బడ్జెట్​ ప్రసంగం విన్న తరువాత అవకాశం ఇస్తామని విషయాలపై చర్చించాలని మందలించారు. అయినా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ చదువుతుండగా విపక్షాలు అరుపులు ఆగలేదు.