డిప్యూటీ సీఎంకు సుప్రీం ఊరట!
Supreme relief to Deputy CM!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంలో ఊరట లభించింది. గురువారం కేసును విచారించిన కోర్టు కేసు నమోదు చేయమని తెలిపింది. కోర్టు అనుమతి లేకుండా కేసు నమోదు చేయబోమని చెప్పింది. బిహార్ పై చేసిన వ్యాఖ్యల కేసుపై సుప్రీం ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. 2023లో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై మహారాష్ర్ట, బిహార్, జమ్మూ, కర్నాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎఫ్ ఐఆర్ లు నమోదయ్యాయి. మరోవైపు తమిళనాడు డీ లిమిటేషన్ ప్రక్రియపై జరిగే అఖిలపక్ష సమావేశంలో బీజేపీ పాల్గొనదని అన్నామలై ప్రకటించారు.